Nandyala: నంద్యాల జిల్లా నూనేపల్లె 29వ వార్డు సచివాలయంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలు పెట్టేందుకు వెళ్లిన టీడీపీ, జనసేన నాయకులను చైర్ పర్సన్ మాబున్నిస అడ్డుకున్నారు. దీంతో 29 వార్డు టీడీపీ ఇన్చార్జి సుబ్బరాయుడు, మాబున్నిసాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.
పూర్తిగా చదవండి..AP: సచివాలయంలో స్వల్ప ఉద్రిక్తత.. చంద్రబాబు, పవన్ ఫొటో ఏర్పాటు విషయంలో వివాదం..!
నంద్యాల జిల్లా నూనేపల్లె 29వ వార్డు సచివాలయంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలు పెట్టేందుకు వెళ్లిన టీడీపీ, జనసేన నాయకులను చైర్ పర్సన్ మాబున్నిస అడ్డుకున్నారు. దీంతో వీరి మధ్య వాగ్వివాదం జరిగింది.
Translate this News: