Nara Bhuvaneswari: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) సతీమణి నారా భువనేశ్వరి సోషల్ మీడియాలో సంచలన ట్వీట్ చేశారు. నాడు నిజం గెలవాలి కార్యక్రమంలో ప్రజల ఆవేదన చూశానని..బాధలు విన్నానని..ఇబ్బందులు తెలుసుకున్నానని అన్నారు. అణచివేతను అర్థం చేసుకున్నానన్నారు. తాను కోరుకున్నట్లుగానే అద్భుతమైన ప్రజాతీర్పుతో ప్రజా పాలన మొదలైందని.. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలు తామే గెలిచామన్నంత సంతోషంలో ఉన్నారని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Bhuvaneswari: నేను కోరుకున్నట్లుగానే జరిగింది.. భువనేశ్వరి సంచలన ట్వీట్.!
సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి ఇక అన్నీ మంచి రోజులేనని నారా భువనేశ్వరి ట్వీట్ చేశారు. కౌరవ సభ స్థానంలో కొలువయ్యే గౌరవ సభ.. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందనే పూర్తి నమ్మకం తనకుందని పేర్కొన్నారు.
Translate this News: