Ayyanna Patrudu: ఈ నెల 24న తాను అసెంబ్లీ స్పీకర్ (AP Assembly Speaker) అవుతానన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం (Narsipatnam) నియోజకవర్గంలో ఆరిలోవ అటవీ ప్రాంతంలో మున్సిపాలిటీ, ఆర్ ఎం బి రోడ్లను సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. తప్పు చేసిన అధికారులను, విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులను వదలిపెట్టమని హెచ్చరించారు.
పూర్తిగా చదవండి..Ayyanna Patrudu: స్పీకర్ అవుతున్నా.. వారిని విడిచిపెట్టను: అయ్యన్న సంచలన కామెంట్స్
తప్పు చేసిన అధికారులను విడిచిపెట్టనన్నారు ఎమ్మెల్యే అయ్యన్న. నర్సీపట్నం నియోజకవర్గంలో ఆరిలోవ అటవీ ప్రాంతంలో మున్సిపాలిటీ, ఆర్ ఎం బి రోడ్లను సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. అయితే, ఈ పనులలో నాణ్యత లేనందున బిల్లులు చేయకూడదని ఆదేశించారు.
Translate this News: