Most Runs in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు పేలవ బ్యాటింగ్పై ఓ గణాంకాలు వెల్లడయ్యాయి.గ్రూప్ దశలో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉండగా, ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లు ముగిసే సమయానికి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేశారు. టాప్ 15లో ఒక్క భారత బ్యాట్స్మెన్ కూడా లేడు. రిషబ్ పంత్ (Rishabh Pant) 17వ స్థానంలో ఉన్నాడు. మూడు మ్యాచ్ల్లో 96 పరుగులు చేశాడు.
పూర్తిగా చదవండి..T20 World Cup: టీ20 ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
T20 వరల్డ్ కప్ లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన వారిలో ఆఫ్ఘాన్ క్రికెటర్ రహ్మానుల్లా గుర్బాజ్167 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.తర్వాతి రెండు స్థానాల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టోయినిస్, ట్రావిస్ హెడ్ ఉన్నారు.అయితే తొలి 10 స్థానాల్లో భారత్ ఆటగాడు లేకపోవటం గమనార్హం.
Translate this News: