Boat accident: బిహార్ బార్హ్ పట్టణం సమీపంలోని గంగానదిలో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం పదిహేడు మందితో వెళ్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పదకొండు మంది ప్రయాణికులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, మరో ఆరుగురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన ఆరుగురి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
పూర్తిగా చదవండి..Bihar: గంగానదిలో పడవ ప్రమాదం.. ఆరుగురు గల్లంతు!
బిహార్ రాష్ట్రంలో ప్రవహిస్తున్న గంగానదిలో దారుణం జరిగింది. 17 మందితో వెళ్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. 11 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా 6గురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Translate this News: