Fire Accident In Passenger Train : పాట్నా- జార్ఖండ్ (Patna-Jharkhand) ప్యాసింజర్ రైల్లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. బీహార్ (Bihar) లోని లఖిసరాయ్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్ లో ఉండగానే…రైలు లో మంటలు వ్యాపించి కాలిపోయింది. రెండు రైలు బోగీలు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Fire Accident : ప్యాసింజర్ రైల్లో అగ్ని ప్రమాదం… కాలిపోయిన బోగీలు!
పాట్నా- జార్ఖండ్ ప్యాసింజర్ రైల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బీహార్ లోని లఖిసరాయ్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్ లో ఉండగానే...రైలు లో మంటలు వ్యాపించి కాలిపోయింది. రెండు రైలు బోగీలు అగ్నికి ఆహుతి అయ్యాయి.
Translate this News: