Boat Accident: తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఓ నదిని దాటుతుండగా పడవ బోల్తా పడిన దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది వరకు చనిపోయారు. ఈ ప్రమాదం గురించి స్థానిక అధికారి ఒకరు మాట్లాడుతూ.. మహ్మంద్ దారా జిల్లాలో నదిని దాటుతుండగా బోటు బోల్తా పడిందని..దీంతో బోటులో ఉన్న వారంతా కూడా మునిగిపోయారని నంగర్హర్ ప్రావిన్స్లోని సమాచార, సాంస్కృతిక శాఖ ప్రావిన్షియల్ డైరెక్టర్ ఖురేషీ బద్లోన్ తెలిపారు.
పూర్తిగా చదవండి..Boat Accident: నది దాటుతుండగా పడవ బోల్తా..20 మంది మృతి!
తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఓ నదిని దాటుతుండగా పడవ బోల్తా పడిన దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది వరకు చనిపోయారు.
Translate this News: