Noida: దేశ వ్యాప్తంగా ఎండ వేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. దేశంలోని కొన్ని చోట్ల 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటింది. ఎండలు తీవ్రతకు రోడ్లు కరిగిపోవడం, రోళ్లు పగలడం వంటి సంఘటనలను చూస్తూనే ఉంటాం. కానీ గురువారం ఢిల్లీలోని నోయిడాలో ఓ ప్రాంతంలో ఏకంగా ఎండ వేడికి వాషింగ్ మిషనే పేలి మంటలు చెలరేగాయి.
పూర్తిగా చదవండి..Heat: వామ్మో ఏం ఎండలు..రోళ్లు పగలడం కాదు..ఏకంగా వాషింగ్ మెషినే పేలిపోయింది!
ఢిల్లీలోని నోయిడాలో ఓ ప్రాంతంలో ఏకంగా ఎండ వేడికి వాషింగ్ మిషనే పేలి మంటలు చెలరేగాయి.ఘజియాబాద్కి చెందిన ఓ ఫ్లాట్ బాల్కనీలో పెట్టిన వాషింగ్ మిషన్ లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అది చూసి జనం కంగారుపడ్డారు. ప్రజలు గుమిగూడి మంటలను ఎలాగోలా అదుపు చేశారు.
Translate this News: