Seapage in Tunnel: దేశంలోని వాణిజ్య నగరమైన ముంబైలో ప్రారంభించిన 2 నెలల్లోనే దేశంలోని మొట్టమొదటి సముద్రగర్భ కోస్టల్ టన్నెల్ లీక్ అవుతోంది. ఈ టన్నెల్ 12.19 మీటర్ల పొడవుతో తీర సొరంగం సముద్రంలో 17 – 20 మీటర్ల మధ్య డబుల్ రోడ్డుతో ఉంది. పనులు పూర్తి చేసి 3 నెలలు కావస్తున్నా రెండు నెలల క్రితమే ప్రారంభోత్సవం చేశారు.
పూర్తిగా చదవండి..Seapage in Tunnel: దేశంలోనే తొలి సముద్రగర్భ సొరంగం ప్రారంభించిన 2 నెలల్లోనే లీకేజీ!
దేశంలోనే తొలి సముద్రగర్భ సొరంగ మార్గం ముంబయి కోస్టల్ టన్నెల్ లీక్ అవుతోంది. లీక్ అవడానికి కారణాలు వెతికే పనిలో ఇంజనీర్లు పడ్డారు. ఇక టన్నెల్ లీకేజీ అవుతున్న ప్రాంతాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పరిశీలించారు. ఈ టన్నెల్ ప్రారంభించి రెండునెలలే అయింది.
Translate this News: