Kargil War: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1999లో తాను, మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి భారత్తో చేసుకున్న ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని ఆయన మంగళవారం అంగీకరించారు. కార్గిల్లో జనరల్ పర్వేజ్ ముషారఫ్ జరిపిన దాడి గురించి ఇచ్చిన స్పష్టమైన వివరణలో పాక్ మాజీ ప్రధాని ఈ విషయం చెప్పారు. పాకిస్థాన్ అణుపరీక్ష జరిగి 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పీఎంఎల్-ఎన్ సమావేశంలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ. 1998 మే 28న పాక్ ఐదు అణుపరీక్షలు నిర్వహించిందని.. ఈ ఐదు పేలుళ్లతో భారత్ దీటుగా స్పందించింది.
పూర్తిగా చదవండి..Kargil War: అవును..మేము ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించాం..పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలనం
భారత మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్పేయి, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ల మధ్య 1999లో లాహోర్ లో ఒక ఒప్పందం కుదిరింది. ఆ వెంటనే ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కార్గిల్ లో దాడులకు తెగబడింది పాకిస్తాన్. అలా దాడులు చేయడం ఒప్పంద ఉల్లంఘనే అని నవాజ్ షరీఫ్ అంగీకరించారు.
Translate this News: