Jawaharlal Housing Society : ‘జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ’కి కేటాయించిన భూములలో కబ్జా అంశంపై పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తానని తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హామీ ఇచ్చారు. జేఎన్జే సొసైటీ (JNJ Society) కి భూమి అప్పగింతపై మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డితో రిపోర్టు తెప్పించుకుంటానని అన్నారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేసిన సందర్భంగా కొందరు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు రేవంత్ సమాధానం ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Telangana : జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ భూముల కబ్జాపై సీఎం కీలక నిర్ణయం!
‘జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ’కి కేటాయించిన భూముల కబ్జాపై సీఎం రేవంత్ స్పందించారు. ఈ భూములకు సంబంధించిన అన్ని అంశాలు పరిశీలిస్తానని ఢీల్లీ వేదికగా హామీ ఇచ్చారు. తాను ఇచ్చిన మాట తప్పనని, రిపోర్ట్ తెప్పించుకుని చర్యలు తీసుకుంటానన్నారు.
Translate this News: