మూడు రోజుల్లో మనిషిని చంపేసే కొత్త వైరస్ను చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. చైనాలోని హెబీ మెడికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎబోలా భాగాలను ఉపయోగించి కొత్త వైరస్ను రూపొందించారు. ఈ వైరస్ వ్యాధికారక వ్యాధి సంబంధిత అధ్యయనాల కోసం శాస్త్రవేత్తలు కనిపెట్టారు. జన్యుపరంగా మార్పు చెందిన ఈ వైరస్ మూడు రోజుల్లోనే మనిషిని చంపేస్తుంది.
పూర్తిగా చదవండి..3 రోజుల్లో ప్రాణం తీసే భయంకరమైన కొత్త వైరస్ ను కనిపెట్టిన చైనా!
మూడు రోజుల్లో మనిషిని చంపేసే కొత్త వైరస్ను చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. చైనాలోని హెబీ మెడికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎబోలా భాగాలను ఉపయోగించి కొత్త వైరస్ను రూపొందించారు. జన్యుపరంగా మార్పు చెందిన ఈ వైరస్ మూడు రోజుల్లోనే మనిషిని చంపేస్తుంది.
Translate this News: