North Korea Missile on Japan: ఉత్తర కొరియా సోమవారం జపాన్పై క్షిపణిని ప్రయోగించింది. దీంతో జపాన్లో కలకలం రేగింది. ఉత్తర కొరియా తీసుకున్న ఈ చర్య తర్వాత జపాన్ అప్రమత్తమైంది. జపాన్ ప్రభుత్వం ‘జె అలర్ట్’ జారీ చేసింది. అలాగే, అధికారులు అక్కడి పౌరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. దీనితో పాటు విమానాలు, నౌకలు, ఇతర ఆస్తులకు భద్రత కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
పూర్తిగా చదవండి..North Korea Missile on Japan: జపాన్ పై ఉత్తరకొరియా క్షిపణి.. టెన్షన్ లో ప్రజలు..
ఉత్తర కొరియా జపాన్ పై మిస్సైల్ ప్రయోగించింది. దీంతో జపాన్ లో కలకలం రేగింది. క్షిపణి ఎఫెక్ట్ ఉంటుందనుకున్న ప్రాంతంలో జపాన్ ప్రభుత్వం ఎలర్ట్ జరీ చేసింది. అయితే, కొద్దిసేపటి తరువాత ఎలర్ట్ వెనక్కి తీసుకుంది. ఉత్తర కొరియా క్షిపణి గగనతలంలోనే పేలిపోయినట్టు చెబుతున్నారు.
Translate this News: