బ్యాంకు ఖాతా నుంచి ఆధార్ కార్డు వరకు కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు చేయనుంది. జూన్ 1 నుంచి ఈ మార్పులు అమలు కానున్నాయి.వీటిపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇప్పటికే KYC గురించి నోటిఫై చేసింది. దీని ప్రకారం డిజిటల్ KYC చేయని వారి బ్యాంకు ఖాతా రద్దు చేయనున్నట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..బ్యాంకు ఖాతా నుంచి ఆధార్ కార్డు వరకు జూన్ 1 నుంచి మార్పులు చేపట్టిన కేంద్రప్రభుత్వం..
డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల మార్పు నుంచి బ్యాంక్ ఖాతాల వరకు.. జూన్ 1 నుంచి కేంద్రం ప్రభుత్వం మార్పులు చేయనుంది.ఇప్పటికే పంజాబ్ నేషనల్ బ్యాంక్ KYC చేయని ఖాతాలను నిలిపివేస్తుంది.
Translate this News: