MLC Elections : తెలంగాణ (Telangana) లో సార్వత్రిక ఎన్నికలు (General Elections) ఈ నెల 13న ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో సోమవారం వరంగల్-నల్గొండ-ఖమ్మం శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికకు (By-Elections) అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఎమ్మెల్సీ ఉప ఎన్నిలక పోలింగ్ జరగనుంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోపాటు లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిన కొన్ని రోజులకే ఉప ఎన్నిక జరుగుతుండడం విశేషం.
పూర్తిగా చదవండి..Telangana : ప్రారంభమైన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్!
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 13న ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో సోమవారం వరంగల్-నల్గొండ-ఖమ్మం శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
Translate this News: