Nehru : నవంబర్ 14, 1889లో పండిట్ జవహార్ లాల్ నెహ్రూ (Pandit Jawaharlal Nehru) ఓ కశ్మీరీ పండిట్ కుటుంబం (Kashmir Pandit Family) లో జన్మించారు. 1964 మే 27న అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. ఆయన జీవితం గురించి చెప్పుకోవడానికి ఎన్నో ఉంటాయి. ఆయన రాసిన పుస్తకాలు, స్వాతంత్య్ర పోరాటంలో ఆయన చేసిన కృషి ఇలాంటివి చాలామందికి తెలిసినవే. అయితే ఎక్కువమందికి తెలియని కథ బుధిని మంజియాన్ది.
పూర్తిగా చదవండి..Jawaharlal Nehru : భారత తొలి ప్రధాని.. నెహ్రూ వర్ధంతి సందర్భంగా స్పెషల్ స్టోరీ!
మెడలో పూలమాల వేస్తే ఊరు నుంచి వేలి వేసిన కథ విన్నారా? అది కూడా భారత తొలి ప్రధాని మెడలో! వింటుంటే విడ్డూరంగా ఉందా? పండిట్ నెహ్రూ గిరిజన భార్య గురించి మీకు తెలుసా? నెహ్రూకు దండ వేసిన కారణంగా ఇంటిని, ఉద్యోగాన్ని పోగొట్టుకున్న ఆ గిరిజన మహిళ గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం!
Translate this News: