EX.MP Chintha Mohan: వైసీపీ ఎన్నికల ఖర్చుల్లో 5 శాతం కూడా దేశవ్యాప్తంగా సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేయలేకపోయిందని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. గూడూరులోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ కు ఆ డబ్బు ఎలా వచ్చిందో తనకు తెలియదని, కానీ కలెక్షన్ లో ఆయనకు పద్మశ్రీ ఇవ్వాలని కామెంట్స్ చేశారు.
పూర్తిగా చదవండి..Chintha Mohan: కాంగ్రెస్ 5 శాతం కూడా ఇలా చేయలేకపోయింది.. చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు..!
వైసీపీ ఎన్నికల ఖర్చుల్లో 5 శాతం కూడా సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేయలేకపోయిందన్నారు తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్. జగన్ కు ఆ డబ్బు ఎలా వచ్చిందో తనకు తెలియదని, కానీ కలెక్షన్ లో ఆయనకు పద్మశ్రీ ఇవ్వాలని కామెంట్స్ చేశారు.
Translate this News: