South Central Railway: రైలు ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే కీలక సూచన చేసింది. మూడో లైను పనుల కారణంగా మే 27నుంచి 30 వరకూ పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు 07462/63 వరంగల్-సికింద్రాబాద్ పుష్ పుల్ రైలు, 17035/36 కాజీపేట-బల్లార్షా, 07766/65 కరీంనగర్- సిర్పూర్ టౌన్, 07894 కరీంగనర్ -బోధన్ రైలు వచ్చే నెల 30 వరకూ క్యాన్సిల్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
పూర్తిగా చదవండి..Trains: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. జూన్ 30 వరకూ ఆ రైళ్లు అన్నీ రద్దు!
రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్. మే 27నుంచి జూన్ 30వరకూ పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారిక ప్రకటన విడుదల చేసింది. మూడో దశ పనుల కారణంగా వరంగల్, కరీంనగర్, కాజీపేట, బల్లార్షా, సిర్పూర్, బోధన్ మీదుగా వెళ్లే ట్రైన్స్ క్యాన్సిల్ చేశారు.
Translate this News: