RBI Surplus: 2024 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ.2,10,874 కోట్ల మిగులు(Surplus) బదిలీని ఆర్బీఐ బోర్డు ఆమోదించింది. గత 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ రూ. 87,416 కోట్ల మిగులును ప్రభుత్వానికి బదిలీ చేసింది. అంటే గతేడాది కంటే రూ.1.23 లక్షల కోట్లు ఎక్కువ.
పూర్తిగా చదవండి..RBI Surplus: ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ నుంచి డబ్బే.. డబ్బు.. ఎందుకు.. ఎలా వచ్చింది?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సర్ ప్లస్ నిధులను ప్రభుత్వానికి బదిలీ చేసింది. FY24కి సంబంధించి దీని విలువ రూ.2,10,874 కోట్లు. ఇది గతేడాది కంటే రూ.1.23 లక్షల కోట్లు ఎక్కువ. రిజర్వ్ బ్యాంక్ కి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
Translate this News: