Train: కోల్ కతా నుంచి ముంబైకి వెళ్లే జ్ఞానేశ్వరీ ఎక్స్ ప్రెస్ లో గత శనివారం ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ఏసీ బోగీలో ఎలుకలు సూట్ కేసులు కొరికేశాయి. దీంతో ఓ బాధితుడు రైల్వే శాఖ తీరుపై మండిపడ్డాడు. ఎలుకలు తన సూట్ కేసులు ఎలా కొరికాయో చూడండంటూ సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోను పోస్ట్ చేశాడు.
పూర్తిగా చదవండి..Train: ఏసీ బోగీలో సూట్ కేసులు కొరికేసిన ఎలుకలు.. బాధితుడు ఏం చేశాడంటే..?
కోల్ కతా–ముంబై జ్ఞానేశ్వరీ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ఏసీ బోగీలో ఎలుకలు సూట్ కేసులు కొరికేశాయి. దీంతో ఓ బాధితుడు తనకు జరిగిన నష్టాన్ని సోషల్ మీడియాతో పంచుకున్నాడు. ఈ ఘటనపై స్పందించిన రైల్వే శాఖ.. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
Translate this News: