SCRPCC Kesari Apparao: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసరి అప్పారావు RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. నేటి సమాజంలో భ్రూణ హత్యలు దురదృష్టకరమన్నారు. పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలి కానీ రోడ్లపై పారా వేయకూడదన్నారు.
పూర్తిగా చదవండి..Kesari Apparao: భ్రూణ హత్యలు దురదృష్టకరం.. కేసరి అప్పారావు ఎక్స్ క్లూజివ్
నేటి సమాజంలో భ్రూణ హత్యలు దురదృష్టకరమన్నారు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసరి అప్పారావు. పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలి కానీ రోడ్లపై పారా వేయకూడదన్నారు. అన్ వాంటెడ్ బేబీల కోసం కేంద్ర ప్రభుత్వం ఊయల స్కీం ఏర్పాటు చేసిందన్నారు.
Translate this News: