ఇంటర్నెట్ మోసాలు అనేక రూపాల్లో ఉంటాయి. ఇంట్లో పని చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చని మోసం చేయడం ప్రస్తుత ట్రెండ్. దీని ప్రకారం మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఇలాంటి మోసానికి పాల్పడి రూ. 54 లక్షలు నష్టం వాటిల్లింది.అంతేకాదు ఇంటి నుంచి ప్రాజెక్ట్ రాసివ్వమని చెప్పి కొందరు పీడీఎఫ్ లు చూసి టైప్ చేయాలని చెప్పి మోసం చేస్తున్న ఘటనలు అనేకం. ఇటీవల కూడా కొన్ని ముఠాలు ఆన్లైన్లో టైపింగ్కు ఫలానా నగదును చెల్లిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు.
పూర్తిగా చదవండి..వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో మెగా మోసం.. రూ. 54 లక్షలు పోగొట్టుకున్న గర్భిణి..!
ఆన్ లైన్ మోసగాళ్లు రోజు రోజుకి కొత్త దారులను ఎంచుకుంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో మహారాష్ట్ర కు చెందిన గర్భిణీ మహిళ వద్ద నుంచి రూ. 54 లక్షలు డబ్బును దుండగలు దోచుకున్నారు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించగా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి.
Translate this News: