AP: ఏపీలో పోలింగ్ సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకోగా…చాలా చోట్ల ప్రశాంతంగానే ఎన్నికలు ముగిశాయి. అయితే ఈ సారి ఎన్నికల్లో అందరి చూపు ఓ నియోజకవర్గం పైనే ఉంది. ఆ నియోజకవర్గమే తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: పిఠాపురంలో హైఓల్టేజ్ రాజకీయం
పిఠాపురం నియోజకవర్గం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల బరిలోకి దిగడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నియోజకవర్గంలో 2 లక్షల 38 వేల మంది ఓటర్లు ఉండగా.. సాయంత్రం 6 గంటల వరకు 75 శాతం పోలింగ్ జరిగింది.
Translate this News: