Ap Elections: విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం కొత్త శ్రీరంగరాజపురంలో దాదాపు రెండు గంటలుగా పోలింగ్ ఆగిపోయింది. పోలింగ్ కేంద్రంలో పీవోగా చేస్తున్న రాంబాబు అనే వ్యక్తి ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీవో రాంబాబు ఓట్లు వేసే సమయంలో చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని గుర్తించిన స్థానికులు..అతడిపై దాడికి దిగారు.
పూర్తిగా చదవండి..Ap Elections: పీవోను చితకబాదిన గ్రామస్తులు..నిలిచిన పోలింగ్!
విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం కొత్త శ్రీరంగరాజపురంలో ని పోలింగ్ కేంద్రంలో పీవోగా చేస్తున్న రాంబాబు అనే వ్యక్తి ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలతో పాటు.. ఓట్లు వేసే సమయంలో చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు..అతడిపై దాడికి దిగి చితకబాదారు.
Translate this News: