Prashant Kishor On Telangana MP Elections: తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు మరికొద్ది గంటల్లో ఎన్నికలు జరగనున్న వేళ.. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది? బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు వస్తాయి? బీజేపీ గెలిచేదెన్ని? తదితర విషయాలపై ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఆర్టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రవిప్రకాష్ తో ఆయన తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. తెలంగాణలో బీజేపీ-కాంగ్రెస్ ల మధ్య పోటీ నువ్వా..నేనా అన్నట్లుగా ఎన్నికలు ఉంటాయని తెలిపారు.
పూర్తిగా చదవండి..Lok Sabha Elections 2024: తెలంగాణలో ఎంపీ సీట్లు ఎవరికెన్ని.. రవిప్రకాష్ తో ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పారంటే?
తెలంగాణలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందని ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తెలిపారు. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపే అవకాశం లేదన్నారు. ప్రశాంత్ కిషోర్ తో రవిప్రకాష్ పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
Translate this News: