YS Viveka Issue: పులివెందుల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. నిన్న జగన్ను విమర్శిస్తూ వివేకా భార్య సౌభాగ్యమ్మ లేఖ రాసిన సంగతి తెలిసిందే. వివేక హత్యకు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా పోటి చేసేందుకు అవకాశం ఇచ్చావన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న నీ చెల్లెళ్లను హేళన చేస్తూ, దాడులు చేస్తున్నా నీకు పట్టడం లేదా ? అని ప్రశ్నించారు. సునీతకు మద్దతిచ్చిన షర్మిలను కూడా టార్గెట్ చేస్తుంటే నువ్వు నిమ్మకు నిరెత్తినట్లు ఉండటం ఏంటి? అని నిలదీశారు. ఇలాంటి దుశ్చర్యలు నీకు ఏమాత్రం మంచిది కాదని.. చివరి ప్రయత్నంగా న్యాయం, ధర్మం గురించి ఆలోచించు అంటూ సౌభాగ్యమ్మ లేఖలో పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Kadapa: రసవత్తరంగా పులివెందుల రాజకీయం.. సౌభాగ్యమ్మకు కౌంటరిస్తూ అవినాష్ తల్లి లక్ష్మి లేఖ
పులివెందుల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. నిన్న జగన్ను విమర్శిస్తూ వివేకా భార్య సౌభాగ్యమ్మ లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా, సౌభాగ్యమ్మకు కౌంటరిస్తూ అవినాష్ తల్లి లక్ష్మి లేఖ రాశారు. శత్రువుల చేతిలో పావులుగా మారిన మీరు ఇప్పటికైనా తప్పుని తెలుసుకోండి అంటూ పేర్కొన్నారు.
Translate this News: