Brahmamudi Serial: దుగ్గిరాల ఇంటి పరువు కాపాడాలని భావించిన కావ్య.. మీడియా ముందు బాబు తల్లి తనేనని చెబుతుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన అపర్ణ రాజ్ చేసిన తప్పు కారణంగా మీడియా ముందు పరువు పోయిందని కోపంతో రగిలిపోతుంది. బిడ్డ తల్లి ఎవరో రెండు రోజుల్లో బయటపెట్టాలని.. లేదంటే ఇంటి నుంచి మెడపట్టి గెంటేస్తానని కొడుకు రాజ్ కు వార్నింగ్ ఇస్తుంది.
పూర్తిగా చదవండి..Brahmamudi Serial: భర్త పై పోలీస్ కేసు పెట్టిన అనామిక.. రాజ్ నిజం బయటపెడతాడా..? కళ్యాణ్ పరిస్థితి ఏంటీ..?
రాజ్ చేసిన తప్పుకు రగిలిపోతున్న తల్లి అపర్ణ రెండు రోజుల్లో బిడ్డ తల్లి ఎవరో బయటపెట్టకపోతే ఇంటి నుంచి గెంటేస్తానని కొడుకుకు వార్నింగ్ ఇస్తుంది. మరో వైపు భర్త కళ్యాణ్ తనను హింసిస్తున్నాడని కేసు పెడుతుంది అనామిక. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
Translate this News: