పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియెర్రా లియోన్లో మానవ ఎముకలతో తయారు చేసిన సైకోయాక్టివ్ డ్రగ్స్ కలకం సృష్టిస్తున్నాయి. జాంబీ డ్రగ్ గా పిలుచుకునే ఈ డ్రగ్స్కు అలవాటు పడిన జనం అవయువ వైఫల్యంతో తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గత కొన్నేళ్లలోనే ఆ దేశంలో కుష్ డ్రగ్స్ వినియోగం ప్రబలంగా ఉంది. ఎంతగా అంటే ఈ డ్రగ్ తయారీ కోసం స్మశానాల్లో పాతిపెట్టిన శవాలను తవ్వి బయటకు తీసి ఆ మృతదేహాల నుంచి ఎముకల్ని సేకరిస్తున్నాయి కొన్ని ముఠాలు.
పూర్తిగా చదవండి..మానవ ఎముకల నుంచి జాంబీ డ్రగ్ .. శ్మశానాల్లో యముకలు మాయం చేస్తున్న దుండగులు!
Translate this News: