UAE: దుబాయ్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇండియన్ ఎంబసీ కీలక నిర్ణయం తీసుకుంది. UAE మీదుగా ఇతర దేశాలకు లేదా నేరుగా దుబాయ్ వెళ్లాల్సిన ప్రయాణికులు తమ జర్నీని రీషెడ్యూల్ చేసుకోవాలని భారత రాయబార కార్యాలయం కోరింది.
పూర్తిగా చదవండి..Indian Embassy: దుబాయ్ ప్రయాణికులకు అలర్ట్.. కీలక ప్రకటన జారీ చేసిన అధికారులు!
దుబాయ్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇండియన్ ఎంబసీ కీలక నిర్ణయం తీసుకుంది. UAE మీదుగా ఇతర దేశాలకు లేదా నేరుగా దుబాయ్ వెళ్లాల్సిన ప్రయాణికులు తమ జర్నీని రీషెడ్యూల్ చేసుకోవాలని భారత రాయబార కార్యాలయం కోరింది.
Translate this News: