పూర్తిగా చదవండి..
🔴Election Live Updates: ప్రశాంతంగా ముగిసిన తొలిదశ ఎన్నికల పోలింగ్
దేశ వ్యాప్తంగా తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్ర 5 గంటల వరకు వెస్ట్ బెంగాల్ లో 77.57 శాతం ఓటింగ్ నమోదైంది.
Translate this News: