Lord Rama Temples: శ్రీ రామ నవమి పండగను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇది చాలా ముఖ్యమైన హిందూ పండుగ. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో గొప్ప భక్తితో ఈ పండగను జరుపుకుంటారు. శ్రీరాముడి పుట్టినరోజు సందర్భంగా శ్రీరామనమిని జరుపుకుంటారు. ప్రస్తుతం శ్రీరాముడు అనగానే మొదటగా అందరికీ గుర్తొచ్చేది అయోధ్యలోని రామ మందిరం. అయితే అయోధ్యలోని రామ మందిరంతో పాటు దేశంలో చాలా ప్రసిద్ధి చెందిన మరి కొన్ని రామాలయాలు ఉన్నాయి. ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ రామాలయాలను తప్పకుండా దర్శించుకోవాలని నమ్ముతారు చాలా మంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము ..
పూర్తిగా చదవండి..Lord Rama Temples: దేశంలో ప్రసిద్ధి చెందిన రామాలయాలు.. జీవితంలో ఒక్కసారైన దర్శించుకోవాలి..!
శ్రీరామ నవమి పండుగను చైత్ర మాసంలోని శుక్ల పక్ష నవమి నాడు జరుపుకుంటారు, ఈ ఏడాది ఏప్రిల్ 17న ఈ పండగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. అయితే అయోధ్యలోని రామ మందిరంతో పాటు దేశంలో ప్రసిద్ధి చెందిన రామాలయాలు మరి కొన్ని ఉన్నాయి. అవేంటి? ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము.
Translate this News: