Chennai: నటుడు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth), అల్లుడు ధనుష్ (Dhanush)లకు చెన్నై ఫ్యామిలీ కోర్టు నోటీసులు పంపించింది. విడాకుల విషయంలో అక్టోబర్ 7న ఇద్దరూ కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు 2ఏళ్ల క్రితం 2022 జనవరిలో ధనుష్-ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల బంధానికి ముగింపు పలుకేందుకు ఇటీవలే విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టు (Chennai family court)కు దరఖాస్తు చేసుకున్నారు.
పూర్తిగా చదవండి..Aishwarya: రజనీకాంత్ కూతురు, అల్లుడికి ఫ్యామిలీ కోర్టు నోటీసులు!
నటుడు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ దంపతులకు చెన్నై ఫ్యామిలీ కోర్టు నోటీసులు పంపింది. విడాకుల విషయంలో అక్టోబర్ 7న ఇద్దరూ కోర్టులో హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Translate this News: