Kaleshwaram: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ప్రజాధనం దుర్వినియోగం అయిందంటూ సీబీఐ దర్యాప్తు జరిపేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా దీనిపై విచీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో కూడిన బెంచ్ విచారించగా… అవినీతి జరిగిందని లోక్ సభ ఎన్నికల ప్రచారం తరహాలో వాదనలు వినిపించేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది.
పూర్తిగా చదవండి..Kaleshwaram: కాళేశ్వరం అవినీతి.. కేఏపాల్ పిటిషన్ విచారణ వాయిదా!
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ప్రజాధనం దుర్వినియోగం అయిందంటూ సీబీఐ దర్యాప్తు జరిపేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణ మరో వారానికి వాయిదా వేసింది.
Translate this News: