Question Paper Changes : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) 11వ తరగతి, 12వ తరగతి పరీక్షల్లో ముఖ్యమైన మార్పు చేస్తున్నట్లు అధికారులు తెలపారు. జాతీయ విద్యా విధానం(NEP) 2020 ప్రకారం CBSE ద్వారా ఈ మార్పును చేస్తున్నారు. CBSE 11వ మరియు 12వ తరగతి బోర్డు పరీక్షలలో ఇప్పుడు మరిన్ని ఆప్టిట్యూడ్ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. , 11వ మరియు 12వ తరగతులలో MCQలు/కేస్ ప్రశ్నలు, ఇంటిగ్రేటెడ్ ప్రశ్నలు ,ఆప్టిట్యూడ్-ఫోకస్డ్ ప్రశ్నల సంఖ్య అంటే( విషయ విశ్లేషణ సామర్థ్యం ప్రశ్నలు ) 40 శాతం నుండి 50 శాతానికి పెంచనున్నారు.
పూర్తిగా చదవండి..CBSE : సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్.. వచ్చే ఏడాది నుంచి క్వశ్చన్ పేపర్ ఫార్మట్ లో మార్పులు!
సీబీఎస్ఈ(2024-2025) 11వ , 12వ తరగతి ప్రశ్నా పత్రాలలో మార్పులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విషయ విశ్లేషణ ప్రశ్నలను 40 నుంచి50 శాతానికి పెంచనున్నారు. విద్యార్థుల పరిజ్జాన్ని పరీక్షించే లఘ.దీర్ఘ కాల ప్రశ్నలను 40 నుంచి 30 శాతానికి తగ్గించనున్నారు.
Translate this News: