West Godavari: రూ.500 నోటు ఓ వ్యక్తిని నిండా ముంచేసింది. ఏకంగా అతని వద్ద ఉన్న రూ. 50 వేలు పొగుట్టుకునేలా చేసింది. ఎలా అనుకుంటున్నారా? పశ్చిమ గోదావరి జిల్లా గణపవరానికి చెందిన నరసింహమూర్తి విజయవాడకు కారులో బయలుదేరారు. అయితే, 16వ జాతీయ రహదారిపై ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా చెక్పోస్టు వద్ద అధికారులు తనిఖీలు చేశారు.
పూర్తిగా చదవండి..AP: కొంపముంచిన రూ. 500 నోటు, 50 వేలు పొగొట్టుకున్నాడుగా..!
ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా గణపవరానికి చెందిన నరసింహమూర్తి కారును అధికారులు తనిఖీ చేశారు. రూ.50,500 నగదుని గుర్తించారు. కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఒక వ్యక్తి దగ్గర 50 వేలకు మించి నగదు ఉండకూడదనే నిబంధనతో మొత్తం నగదుని స్వాధీనం చేసుకున్నారు.
Translate this News: