AP Elections 2024: టీడీపీ నేతలు తీరుపై జనసేన నేతలు మండిపడ్డారు. అవనిగడ్డ నియోజకవర్గ అభ్యర్థిగా జనసేన పార్టీకి ఇస్తే.. 21 సీట్లో మొదటి సీటు ఓడిపోయేది అవనిగడ్డ అని టీడీపీ నేతలు అన్నారు. నేడు ఏ విధంగా జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీ కండువా కప్పుకుంటున్నారని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. నేడు అవనిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ అత్యవసర సమావేశాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకులు బచ్చు వెంకట్నాథ్ అధ్యక్షతన ఆ పార్టీ నేతలు నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అందరు కూడా బుద్ధ ప్రసాద్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..AP Elections 2024: మండలి వర్సెస్ జనసేన.. అవనిగడ్డలో రాజుకున్న నిప్పు!
మండలి బుద్ధ ప్రసాద్ తీరుపై జనసేన నేతలు మండిపడుతున్నారు. సొంత గ్రామంలో జనసైనికులపై బుద్ధప్రసాద్ తమ్ముడు కేసులు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుద్ధ ప్రసాద్కు జనసేన పార్టీ టికెట్ ఇస్తే 100 కుటుంబాలు పవన్ పార్టీ నుంచి బయటికి వస్తాయని జనసైనికులు హెచ్చరించారు.
Translate this News: