PV Narasimha Rao : ఢిల్లీ(Delhi) లోని రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan) లో శనివారం భారతరత్న(Bharat Ratna) అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించగా… వారికి రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము అవార్డులను అందించారు. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు(PV Narasimha Rao) తరుఫున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు ఈ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించారు.
పూర్తిగా చదవండి..Bharat Ratna: పీవీకి భారత్ రత్న… అందుకున్నది ఎవరో తెలుసా
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారతరత్న అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.
Translate this News: