EC : పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక(Assembly Elections) లతో పాటు లోక్ సభ ఎన్నికలు(Lok Sabha Elections) కూడా జరుగుతున్న క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుంచి జూన్ 1 సాయంత్రం వరకు లోక్ సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఓట్లు వేసే క్రమంలో ఎగ్జిట్ పోల్స్(Exit Polls) ను నిర్వహించడం కానీ, ప్రచురించడం కానీ , ప్రచారం చేయడం వంటి అంశాలను నిషేధిస్తూ ఎలక్షన్ కమిషన్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
పూర్తిగా చదవండి..No Exit Poll : ”నో ఎగ్జిట్ పోల్”.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు!
ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుంచి జూన్ 1 సాయంత్రం వరకు లోక్ సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఓట్లు వేసే క్రమంలో ఎగ్జిట్ పోల్స్ ను నిర్వహించడం కానీ, ప్రచురించడం కానీ , ప్రచారం చేయడం వంటి అంశాలను నిషేధిస్తూ ఎలక్షన్ కమిషన్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Translate this News: