No Exchange Of Rs.2000 : కేంద్రం రద్దు చేసిన రూ. 2 వేల కరెన్సీ నోట్ల(Rs.2000 Currency Notes) గురించి ఆర్బీఐ(RBI) మరో కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 1న నోట్ల మార్పిడిని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. కొత్త ఆర్థిక సంవత్సరం(Financial Year) మొదటి రోజున ఈ నోట్ల మార్పిడి సేవలు అందుబాటులో ఉండవని పేర్కొంది. ఆదివారం తో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న క్రమంలో అకౌంట్లు క్లోజింగ్ కోసం కొన్ని సేవలను నిలిపివేస్తున్నట్లు(No Exchange) ఆర్బీఐ ప్రకటించింది.
పూర్తిగా చదవండి..Rs.2000 Notes : ఏప్రిల్ 1న ఆ నోట్ల ఎక్చ్సెంజ్ కుదరదు!
కేంద్రం రద్దు చేసిన రూ. 2 వేల కరెన్సీ నోట్ల గురించి ఆర్బీఐ మరో కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 1న నోట్ల మార్పిడిని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజున ఈ నోట్ల మార్పిడి సేవలు అందుబాటులో ఉండవని పేర్కొంది.
Translate this News: