Mahaboobnagar: మహబూబ్ నగర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సాంబా తండాలో గురువారం అనుకోకుండా చెలరేగిన మంటల కారణంగా భారీ మొత్తంలో 5ఎకరాల మొక్కజొన్న పంట కాలి బూడిదైంది. కళ్లముందే చేతికొచ్చిన పంట మంటల్లో మాడిపోతుంటే రైతులు కన్నీరుమున్నీరయ్యారు.
పూర్తిగా చదవండి..Fire accident: బయ్యారంలో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన మొక్కజొన్న పంట!
మహబూబ్ నగర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సాంబా తండాలో గుర్తు తెలియని వ్యక్తులు అడవి ప్రాంతంలో మంటపెట్టడంతో అది మొక్కజొన్న పంటకు అంటుకుని పూర్తిగా కాలి బూడిదైంది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.
Translate this News: