Teacher: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. పదోన్నతులు పొందేందుకు టెట్ రాయాలనుకునే ఉపాధ్యాయుల డిమాండ్లను తిరస్కరించింది. ఈ మేరకు మార్చి 14న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) నోటిఫికేషన్ విడుదలవగా ఇందుకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ బుధవారం మార్చి 27న ప్రారంభమైంది. ఏప్రిల్ 10న అప్లికేషన్ గడువు ముగియనుంది.
పూర్తిగా చదవండి..TS: టీచర్లకు తెలంగాణ సర్కార్ షాక్.. ఆ డిమాండ్ కు నో!
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. పదోన్నతులు పొందేందుకు ప్రత్యేక టెట్ నిర్వహించాలనే డిమాండ్లను తిరస్కరించింది. టీచర్ అభ్యర్థులతో కలిసి టెట్ రాయాల్సిందేనని విద్యాశాఖ కమిషనర్ స్పష్టం చేశారు.
Translate this News: