ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్(SRH) రాజీవ్ గాంధీ స్టేడియంలో వరుస రికార్డులు సృష్టించింది. ముంబైపై 20 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసి 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. IPL లో ఒకప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరుతో ఉన్న అత్యధిక స్కోరును SRH అధిగిమించి నయా రికార్డును నమోదు చేసింది.
పూర్తిగా చదవండి..IPL 2024: దంచికొట్టుడుపై స్పందించిన అభిషేక్!
ముంబై ఇండియన్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టాడు. తనకు ఈ ఫీట్ సాధించటం పై అసలు గ్రహించలేదని మ్యాచ్ అనంతరం అభిషేక్ తెలిపాడు.కాగా అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ఆర్సీబీ పేరుతో ఉన్న రికార్డును సన్ రైజర్స్ తిరగరాసింది.
Translate this News: