RSS : ఖురాన్(Quran) నుంచి పాఠాలు పఠించడం, ” (దేశభక్తి) గురించి చర్చించడం, “హిందూస్థానీ”గా ఉండాల్సిన బాధ్యతలను బోధించడం “కాశ్మీరియత్” అంటే నిజమైన అర్థాన్ని తెలుసుకోవటం “భారతీయత” గురించి పాఠాలను నేర్పిస్తుంది. 95% కంటే ఎక్కువ ముస్లిం జనాభా ఉన్న లోయలో పిల్లల కోసం 1,250 పాఠశాలలను సేవా భారతి అనే పేరుతో(RSS) స్థాపించింది. సేవా భారతి అనేది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విద్యా కార్యక్రమం(Rashtriya Swayamsevak Sangh). కాశ్మీర్(Kashmir) లోని బారాముల్లా జిల్లాలో ఒకప్పుడు 180 పాఠశాలలు నిరుపయోగంగా ఉండేవి. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ 370 అంశాన్ని అమలుచేసింది. అప్పటినుంచి అక్కడ విద్యార్థులకు నిరూపయోగంగా ఉన్న పాఠశాలలో సేవా భారతి పేరుతో బోధనలు చేపట్టింది. 2022 నుంచి ఈ సంఖ్య 53% శాతానికి పెరిగింది, గత రెండేళ్లలో 800 నుండి 1,250 పాఠశాలకు బోధనలు చేపట్టింది.
పూర్తిగా చదవండి..Kashmir : కాశ్మీర్ లో 1250 పాఠశాలలో విద్యనందిస్తున్న ఆర్ ఎస్ ఎస్!
కాశ్మీర్ లోయలోని 1250 పాఠశాలలో సేవా భారతి పేరుతో RSS విద్యనందిస్తుంది. ఖురాన్ ను భోదించటం,దేశ విశిష్టత పై కాశ్మీరియత్ అంటే ఏమిటి? వంటి వాటి పై అక్కడి విద్యార్థులకు భోదిస్తున్నారు. ఒకప్పుడు 180కి పరిమితిమైన పాఠశాలలో ఇప్పుడు 1250కు చేరుకుంది.
Translate this News: