Rekha Patra : బెంగాల్లోని సందేశ్ఖాలీ(Sandesh Khali) ప్రాంతానికి చెందిన లైంగిక వేధింపుల బాధితురాలు రేఖా పాత్ర(Rekha Patra) కు బసిర్హత్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ(BJP) టికెట్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సందేశ్ఖలీ కేసు బాధితురాలితో, ఇప్పుడు బీజేపీ అభ్యర్థితో ఫోన్లో మాట్లాడారు. ప్రధానమంత్రి రేఖా పాత్ర నుండి ఎన్నికల సన్నాహాల సమాచారాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ రేఖ పాత్రను ‘శక్తి స్వరూపిణి’గా (Sakthi Swaroop) అభివర్ణించారు. బెంగాలీ సినీ నటి నుస్రత్ జహాన్ ప్రస్తుతం బసిర్హత్ స్థానం నుండి ఎంపీగా ఉన్నారు. అయితే, ఈసారి ఈ స్థానం నుంచి నుస్రత్ జహాన్కు టీఎంసీ టిక్కెట్ ఇవ్వలేదు. టీఎంసీ ఎన్నికల రంగంలో హాజీ నూరుల్ ఇస్లాంను బరిలోకి దింపింది.
పూర్తిగా చదవండి..Modi : నువ్వో శక్తి స్వరూపిణివి.. సందేశ్ ఖాలీ బాధితురాలితో ఫోన్ లో మోదీ!
ప్రధాని నరేంద్ర మోదీ సందేశ్ఖలీ కేసు బాధితురాలు, ఇప్పుడు బీజేపీ అభ్యర్థితో ఫోన్లో మాట్లాడారు. ప్రధానమంత్రి రేఖా పాత్ర నుండి ఎన్నికల సన్నాహాల సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ రేఖ పాత్రను 'శక్తి స్వరూపిణి'గా అభివర్ణించారు.
Translate this News: