Haryana : హర్యానాలో భారతీయ జనతా పార్టీ(BJP) మొత్తం పది లోక్సభ(Lok Sabha) స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కురుక్షేత్ర నుంచి ఒకప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఉన్న పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్(Naveen Jindal) కు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఆదివారం ఆయన కాంగ్రెస్కు గుడ్బై చెప్పి బీజేపీలో చేరారు. నవీన్ జిందాల్ ఇప్పుడు కురుక్షేత్ర నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
పూర్తిగా చదవండి..BJP : కురుక్షేత్ర పార్లమెంట్ అభ్యర్థిగా నవీన్ జిందాల్ !
తల్లి భారతదేశ అత్యంత సంపన్నురాలలో ఒకరు. అతడు రెండు సార్లు కాంగ్రెస్ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచాడు.కాని కాంగ్రెస్ ను వదలి భాజపా తీర్థం పుచ్చుకున్నాడు. అసలు ఎవరీ నవీన్ జిందాల్?
Translate this News: