అక్రమ సంబంధానికి అడ్డంగా ఉన్నాడని భర్తను అడ్డుతొలగించుకునేందుకు భార్య తన పుస్తెల తాడునే అమ్మి సుఫారిగా ఇచ్చింది. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం అనిశెట్టిదుప్పలపల్లిలో మార్చి 17న జరిగింది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూరు గ్రామానికి చెందిన వనం ఈశ్వర్ (33) కు సూర్యాపేట కు చెందిన నవ్యతో 2015లో పెళ్లి జరిగింది.
పూర్తిగా చదవండి..Murder: భర్త హత్యకు పుస్తెల తాడు అమ్మి మరీ సుఫారీ!
వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉన్నాడని భర్తను అడ్డుతొలగించుకునేందుకు భార్య తన పుస్తెల తాడునే అమ్మి సుఫారిగా ఇచ్చింది. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం అనిశెట్టిదుప్పలపల్లిలో మార్చి 17న జరిగింది.
Translate this News: