Maoist: దండకారణ్యం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. శనివారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకరపోరు జరిగింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కాల్పులతో విరుచుకుపడ్డారు. కొన్ని గంటలపాటు జరిగిన యుద్ధంలో ఇద్దరు నక్సలైట్లు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Encounter: దండకారణ్యంలో తుపాకుల మోత.. ఇద్దరు మృతి!
దండకారణ్యం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. మార్చి 24న తెలంగాణ బంద్కు మావోయిస్టులు పిలుపునివ్వగా పిడియా అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రతా బలగాలు తెలిపాయి.
Translate this News: