Revanth Sarkar : తెలంగాణ టెట్(Telangana TET) అభ్యర్థులకు రేవంత్ సర్కార్(Revanth Sarkar) షాక్ ఇచ్చింది. టెట్ ఎగ్జామ్ ఫీజు(TET Exam Fees) భారీగా పెంచేసింది. గతేడాది బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం నిర్వహించిన టెట్కు రూ.400 ఫీజు వసూలు చేయగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్(Congress Government) ఏకంగా రెండున్నర రెట్లు పెంచింది. దీంతో నిరుద్యోగులు రేవంత్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..TET : టెట్ అభ్యర్థులకు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్.. ఉద్యమ బాటలో నిరుద్యోగులు!
తెలంగాణ టెట్ అభ్యర్థులకు రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది. టెట్ ఎగ్జామ్ దరఖాస్తు ఫీజు భారీగా పెంచేసింది. గతంలో నాలుగు వందలుండగా ఇప్పుడు వెయి రూపాయలు చేసింది. దీంతో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీజు తగ్గించకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
Translate this News: