ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal) అరెస్ట్ ప్రస్తుతం దేశంలో చర్చనీయాంశంగా మారింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ను అర్థరాత్రి ఆయన నివాసం నుంచి అరెస్టు చేశారు. అడిషనల్ డైరెక్టర్ కపిల్ రాజ్ నేతృత్వంలోని ఈడీ బృందం కేజ్రీవాల్ ఇంటికి చేరుకుంది. అప్పటి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను అరెస్టు చేసేందుకు వచ్చిన బృందంలో కూడా కపిల్ రాజ్ ఉన్నారు.
పూర్తిగా చదవండి..Kejriwal: ఎవరీ కపిల్ రాజ్.. ఇప్పుడు కేజ్రీవాల్..అప్పుడు హేమంత్ సోరెన్!
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ తో ఒక్కసారిగా తెరమీదకు వచ్చిన పేరు కపిల్ రాజ్. కపిల్ రాజ్ ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లోని రాంచీ జోన్కు అధిపతి. గత సెప్టెంబర్ నెలలో ED అదనపు డైరెక్టర్ అయ్యారు.
Translate this News: