Breakfast: ఉదయం ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం మంచిది. ఉదయాన్నే మన జీర్ణశక్తి వేగంగా ఉంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. అలాంటి పరిస్థితిలో సరైన ఆహారాన్ని తినడం ద్వారా శరీరానికి తగిన పోషకాహారం లభిస్తుంది. అయితే కొన్ని ఆహారాలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు అంటున్నారు. అందుకే ఉదయం అల్పాహారంలో, ఖాళీ కడుపుతో కొన్ని ఆహారాలను తీసుకోకూడదని సలహా ఇస్తున్నారు.
పూర్తిగా చదవండి..Breakfast: బ్రేక్ఫాస్ట్లో ఐదు పదార్థాలు తింటే డేంజర్..ఈ వ్యాధులు తప్పవు
ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత టీ, కాఫీ తాగవద్దు. ఇది ఎసిడిటీని పెంచుతుంది. మార్నింగ్ స్పైసీ బ్రేక్ఫాస్ట్ వద్దు. నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి పండ్లు కూడా ఉదయం తినకూడదు. దీని వల్ల గుండెల్లో మంట వస్తుంది. ఇక ఉదయం నిద్ర లేవగానే పెరుగు తినడం వల్ల ఎసిడిటి సమస్యలు వస్తాయి.
Translate this News: